Andhra News
విజయవాడలో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన రంగా కుమారుడు,.. జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది...
Hi, what are you looking for?
విజయవాడలో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన రంగా కుమారుడు,.. జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది...
ఈ వేసవి సీజను ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది . ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుదలతో బాటుగా ఆదాయమూ చాలా ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా..
విజయవాడ చిట్టినగర్ లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే సహస్ర కలశయాత్ర
దేశంలో ప్రస్తుతం రాజకీయాలు పాడైపోయాయని బీజేపీ వల్ల డబ్బు రాజకీయమే నడుస్తోందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం 'కొండా' సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చిన కొండా సురేఖ..
రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థికి ఓటు వేయవద్దని జనవాహిని పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ జనవాహిని పార్టీ ఆధ్వర్యంలో నాన్ బీజేపీ ఫోర్స్ పేరున విజయవాడలో..
ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని మోదీ చిత్రాలు లేకపోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు.
ప్రముఖ టాలీవుడ్ సినీ యాక్టర్ చలపతి చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు.
– రుయా ఆసుపత్రిలో అమానవీయ ఘటన – శవాన్ని తీసుకెళ్లాలంటే చార్జీల బాదుడు – దూరాన్ని బట్టి వేలకు వేలు వసూళ్లు – చోద్యం చూస్తున్న ప్రభుత్వం రుయా ఆసుపత్రి ఘటన ఇప్పుడు...
“ఎక్కడైతే యువత దిశా నిర్దేశం,సామాజిక స్పృహ లేకుండా ఉంటారో ? ఆ సమాజం అభివృద్ధి వైపునకు కాకుండా తిరోగమనంలో ఉంటుంది” అన్నారు స్వామి వివేకానంద. సామాన్యంగా యువత మత్తు పదార్థాలకు భానిసలు...