Andhra News
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. పిల్లలను సక్రమంగా స్కూల్కి పంపితే పథకం వర్తిస్తుందన్నారు బొత్స సత్యనారాయణ.
Hi, what are you looking for?
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. పిల్లలను సక్రమంగా స్కూల్కి పంపితే పథకం వర్తిస్తుందన్నారు బొత్స సత్యనారాయణ.
జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన రోడ్ షో విజయవంతం కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం తాండవిస్తోంది. రోడ్ షోకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో జిల్లా నాయకత్వంలో ఆనందం వెల్లివిరుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ తీగల్లో కరెంట్ ప్రవహిస్తుందో లేదోగాని అవినీతి మాత్రం జామ్మంటూ పోటెత్తుతోంది. అడిగేవారు లేరని ఆయాశాఖల ఉద్యోగులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఎవరో ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలు కాదు..
రాష్ట్రంలో వలసకూలీల పరిస్థితి చాల దయనీయంగా ఉంది ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వలసకూలీలు సరైన ఆహారం దొరక్కపోవడం...