Andhra News
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు...
Hi, what are you looking for?
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు...
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ , టీడీపీ పార్టీలు సామాజిక కోణం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థి గిరిజనురాలు...
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ధర్నా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు ఆగదని నాయకులు హెచ్చరించారు...
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ...
జగన్ మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లు గా, గులక రాళ్ళు గా, గుండ్రాల్లుగా మారాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి మర్శించారు....
ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం సంతృప్తిస్థాయిలో మంచి...
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీపరంగా ఆయన పై ఎందుకు చర్యలు లేవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ...