Andhra News
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఇప్పుడు అనేక లేనిపోని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారడం శ్రీ వారి భక్తులను...
Hi, what are you looking for?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఇప్పుడు అనేక లేనిపోని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారడం శ్రీ వారి భక్తులను...
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోమవారం తిరుపతి సందర్శించి ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ శ్రీవారి ఆశీస్సులతో తనకు మంత్రిగా అవకాశం దక్కిందన్నారు...
ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల విచారణ నిమిత్తం ఏర్పాటైన రెండు ప్రత్యేక కోర్టులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రారంభించారు. తిరుపతిలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయం...
తిరుపతి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు చాలా అనుకూలమైన వాతావరణం ఉందని పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ వెంకట రమణ పిలుపునిచ్చారు .
తిరుపతి రూరల్ తనపల్లి చెరువు లో నలుగురు విద్యార్థులు ఈత కు వెళ్లి..అందులో ఒక విద్యార్థి గల్లంతైన నేపధ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ B R అంబేద్కర్ విగ్రహానికి ఇంకా స్థలం చూపించకుండా జాప్యం చేస్తున్నారేందుకు అంటూ చంద్రగిరి నియోజక వర్గ BSP అధ్యక్షుడు.పూరిముట్ల బాబు ప్రశ్నించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నాయకత్వం దేశం మొత్తం కోరుకుంటోందని,,, ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యులుగా చేరాలని ఢిల్లీ, పంజాబ్ తరహా ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్....
పెరిగిన ధరలు పెంచి ఇప్పుడు తగ్గించామని గొప్పలు చెప్పుకోవడం BJP కి తగదని CPI జిల్లా నాయకులు కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తిరుపతి లోని చంద్రగిరి నియోజకవర్గం పాత సానం భట్ల వంకలో ఇసుక ను YCP అండ చూసుకుని యథేచ్ఛగా JCB లు..ప్రొక్లెయినర్ లతో..ఇసుక రీచ్ లను తవ్వుకుని అమ్ముకుంటున్నారని చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు...