Andhra News
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఇప్పుడు అనేక లేనిపోని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారడం శ్రీ వారి భక్తులను...
Hi, what are you looking for?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఇప్పుడు అనేక లేనిపోని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారడం శ్రీ వారి భక్తులను...
ఆగష్టు 5 న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జెఈఓ వీరబ్రహ్మం తెలిపారు. వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై జేఈఓ తిరుచానూరులోని...
తిరుమల శ్రీవారికి మరోసారి రికార్డ్ ఆదాయం నమోదైంది. జులై నెలలో ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టింది. వరుసగా ఐదో నెలలో ఆదాయం రూ.100 కోట్లు దాటింది. గత నెలలో కేవలం 21...
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోమవారం తిరుపతి సందర్శించి ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ శ్రీవారి ఆశీస్సులతో తనకు మంత్రిగా అవకాశం దక్కిందన్నారు...
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 20వ తేదీ పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి...
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యంలో...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5 వరకు జరుగనున్నాయని, కరోనా అనంతరం రెండేళ్ల తరువాత మాడవీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు..
తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం.. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమల వైభోగం రహస్యాలు ఇప్పటికి సాధారణ జనానికి అంతు చిక్కని వైనం..
విజయవాడ చిట్టినగర్ లో వేంచేసివున్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వరస్వామివార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 18 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు..
తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల విషయంలో టీటీడీ కుంటిసాకులు ఆపాలి - రమణ దీక్షితులు..