Andhra News
అద్భుతం..మహాద్భుతం అని అమ్రిష్ పూరి చెప్పిన డైలాగ్ తెలుగు ప్రజలకు ఎప్పుడూ గుర్తే. ఇప్పుడు అదే డైలాగ్ చెప్పి పెదరాయుడు వార్తల్లో నిలిచాడు. ఆర్జీవీ తర్వాత అంతటి స్థాయిలో...
Hi, what are you looking for?
అద్భుతం..మహాద్భుతం అని అమ్రిష్ పూరి చెప్పిన డైలాగ్ తెలుగు ప్రజలకు ఎప్పుడూ గుర్తే. ఇప్పుడు అదే డైలాగ్ చెప్పి పెదరాయుడు వార్తల్లో నిలిచాడు. ఆర్జీవీ తర్వాత అంతటి స్థాయిలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇక్కడ శ్రీ చక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా...
శ్రీశైల క్షేత్రం భక్తుల పుణ్య ధామం.. ఈ క్షేత్రానికి ఎంతో చారిత్రాత్మక వైభవం ఉంది. గతించిన చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ఈ పుణ్యాధామాన్ని సేవించారు. వారిలో ప్రధానంగా ఇక్ష్వాక్షులు...
దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ప్రాంతాల్లో జగన్నాథుని రథయాత్ర జరుగుతున్నప్పటికీ.. ఒడిశాలో జరిగే ఈ రథయాత్ర క్రేజే వేరు. ..
అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్నది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది...
ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటిగా ఉన్నందుకు గర్వంగా ఉందనీ, ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం నాడు ఆయన పూణెలోని జగత్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించారు. ఆయన...
తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల విషయంలో టీటీడీ కుంటిసాకులు ఆపాలి - రమణ దీక్షితులు..
అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9న విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
అమెరికాలోని మిల్పిటాస్ పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ అధ్వర్యంలో దుర్గమ్మ తల్లికి ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి.