Andhra News
ఫేస్ రిగ్నిజేషన్ యాప్ సమస్యల మీద ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఫేస్ రిగ్నిజేషన్ యాప్పై వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Hi, what are you looking for?
ఫేస్ రిగ్నిజేషన్ యాప్ సమస్యల మీద ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఫేస్ రిగ్నిజేషన్ యాప్పై వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు CPS రద్దు చేయాలని డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
జనసేన అధినేత తాజాగా అధికార వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం తీసుకొని వచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ మీద ట్విట్టర్ వేదికగా ఒక కార్టూన్ ని విడుదల చేశారు. ఆ కార్టూన్ ద్వారా...
విద్యాసంస్కరణల పేరుతో వైసీపీ సర్కారు అమలు చేస్తోన్న 117 జీవో టీచర్లపై కక్ష సాధించేలా వుందని, విద్యార్థులకి శిక్షగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...