Andhra News
ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ,టీడీపీ ల మధ్య ట్వీట్లు, పోస్టుల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
Hi, what are you looking for?
ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ,టీడీపీ ల మధ్య ట్వీట్లు, పోస్టుల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
ఏదైనా విషయాన్ని పక్కదారి పట్టించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
టార్గెట్ కుప్పం అంటోంది వైసీపీ పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమాతో ఉంది. మొదటి నుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు, టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ పావులు...
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి జోగి రమేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి రోజూ అసెంబ్లీలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు
ఆంధ్రప్రదేశ్ లో పేరు మార్పుతో రగడ మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వివిదాస్పద నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం నిరసనలు మొదలు అయ్యాయి.విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ నేతలు పిచ్చి పట్టినట్లు శాసనసభలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో కూడా తెలియడం లేదని ఎగతాళి చేశారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఇవాళ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టనున్న నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
క్షేత్రస్థాయిలో బలంగా పోరాడుతూ కేసుల్లో ఇరుక్కొంటున్న వారికి కింది స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజల్లో పనిచేస్తున్న వారికి కూడా టికెట్లు ఖాయంగా ఇస్తానని బాబు చెప్పారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తాల నుండి వాడి వేడిగా సాగాయి. ముఖ్యంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకాగానే, ఏపీలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంశపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు