Andhra News
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజూ మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో...
Hi, what are you looking for?
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజూ మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో...
భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగష్టు 2 నుండి 15వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర చేపట్ట బోతొంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ...
నరేంద్ర మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేసరికి వాహనదారులకు భారీ ఊరట కలిగింది.