Andhra News
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీల మధ్య వాగ్యుద్ధం జరగడంతో గురువారం లోక్సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన తర్వాత...
Hi, what are you looking for?
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీల మధ్య వాగ్యుద్ధం జరగడంతో గురువారం లోక్సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన తర్వాత...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని "రాష్ట్రపత్ని" అంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజాన్ చౌదరి అవమానించడంపై పార్లమెంట్ లో మహిళా ఎంపీలు భగ్గుమన్నారు....
భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం తన ఒక్కరి ఘనత కాదని, దేశ ప్రజలందరి విజయమని అన్నారు ద్రౌపదీ ముర్ము. పేదలు కలలు కనొచ్చని, వాటిని నిజం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు....
ఆదివాసీ మహిళ ఐన ద్రౌపది ముర్ము అద్భుతం సృష్టించింది. అడవిలో పుట్టి అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆదివాసీ...
రాష్ట్రపతి ఎన్నికకు యావత్ దేశం సిద్ధమవుతోంది. జులై 18న జరిగే ఈ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలే ఓటర్లుగా ఉంటారు...
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ...
రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థికి ఓటు వేయవద్దని జనవాహిని పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ జనవాహిని పార్టీ ఆధ్వర్యంలో నాన్ బీజేపీ ఫోర్స్ పేరున విజయవాడలో..
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ఖారారైంది. జులై 18న తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు(ఏకగ్రీవం కాకపోతే) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
దేశంలో పనిచేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరగాలని.. తదనుగుణంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని భారత రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ ఆకాంక్షించారు.