Andhra News
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి నిరసనకారులు ప్లాట్ఫామ్లపైకి చేరి...
Hi, what are you looking for?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి నిరసనకారులు ప్లాట్ఫామ్లపైకి చేరి...
ఏపీలో జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. రూ.35 లక్షలు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా నిధికి విరాళంగా అందజేశారు..
విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇకపై జనంలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అధినేత పర్యటనకు అవసరమైన వాహనశ్రేణిని పార్టీ అధిష్టానం సిద్ధం చేసింది.
ఏపిలో రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాడుడే బాదుడు..
రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఒట్లు చీలకూడదనే...
ప్రజారాజ్యాం అధినేత చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లే ముందు తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో జనసేనతో పాటు కేఏ.పాల్ ప్రజాశాంతి, కోదండరాం తెలంగాణ జనసమితి వంటి పార్టీలకు ప్రజల్లో గుర్తింపు ఉంది కానీ.. ఇంకా ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు తెచ్చుకోలేదు.
కోనసీమలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల కిందట జిల్లాల విభజనను రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు.
కొనసీమకు డా.బి.అంబేద్కర్, కర్నూల్ కి దామోదరం సంజీవయ్య పెరుపెట్టాలని డిమాండ్ చాలా కాలం నుండి ఉంది.. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలను విభజించింది.
ఇటు ఆంధ్రప్రదేశ్ - అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టిన వేళ కీలక పరిణామం సంభవించింది.