Andhra News
ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు దారుణ పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిని...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు దారుణ పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిని...
మన రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కంటున్నాడు.. సంక్షేమం పేరు చెప్పి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాడు. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే రైతులకు రూ.1.27 లక్షల కోట్లు పంచితే, ఇంతమంది కౌలు రైతులు...
ఆంధ్రప్రదే శ్ లో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే...
'వైసీపీ ప్రభుత్వాన్ని.. పాలనను ప్రజానీకమంతా వ్యతిరేకిస్తోంది.. సుమారు 73 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి'..