Andhra News
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన తాజా సమీక్షలో సీఎం జగన్ ఈసారికి వారసులొద్దంటూ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు.
Hi, what are you looking for?
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన తాజా సమీక్షలో సీఎం జగన్ ఈసారికి వారసులొద్దంటూ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచనల కామెంట్స్ చేశారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సహిస్తూనే వచ్చానని,...
గత కొంతకాలంగా జగన్ ఎమ్మెల్యే లతో మీటింగ్ పెట్టిన ప్రతిసారీ మీరు జనాల్లో ఉండాలి, పనితీరు బాగోపోతే ఈసారి టికెట్ కుదరదు అని చెప్పేశారు. దానికి తగ్గట్లుగానే గడప గడపకు మన ప్రభుత్వం...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. కేవలం గడప గడపకు లాంటి కార్యక్రమాలతో సరిపెట్టకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి కావలసిన నిదులను విడుదల చేసింది.ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలో వుండి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలకు మామూలుగా ప్రిపేర్ అవటం లేదు. మొత్తం పర్సనల్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ అన్నీ వాడేస్తున్నారు. ఏమైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలనే...
వైసీపీ ప్రభుత్వం పై ఆ పార్టీ కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నియోజకవర్గ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలయ్యారంటూ...
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ ప్రారంభమయిందా...
రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ...
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉండగానే అధికారపార్టీ నేతల్లో కొట్లాట మొదలైంది. నియోజకవర్గంలో ఎవరిది పెత్తనం అనేదానిపై కోలాటం మొదలైంది. పదవి వస్తే వానపాము కూడా తాచుపాములా బుసకొడుతుందని మళ్ళొకసారి...