Andhra News
రాష్ట్ర ప్రభుత్వంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. జులై 30న ఒంగోలు ఏబీఎం గ్రౌండ్స్లో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని...
Hi, what are you looking for?
రాష్ట్ర ప్రభుత్వంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. జులై 30న ఒంగోలు ఏబీఎం గ్రౌండ్స్లో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని...
ఆంధ్రప్రభుత్వం మైనార్టీ విభాగం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఆది కూడా సోషల్ మీడియాలో ప్రకటించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ తీసుకునేందుకు యువతను ఆహ్వానిస్తూ ఆ ప్రకటన విడుదల చేశారు.
అధికార దాహంతో జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, పచ్చని కోనసీమలో జగన్ ప్రభుత్వం చిచ్చుపెటిందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ అన్నారు.
బస్సు యాత్రలో ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం : మంత్రులు