Andhra News
ముఖ్యమంత్రి జగన్.. రూ. లక్షా 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెచ్చి...
Hi, what are you looking for?
ముఖ్యమంత్రి జగన్.. రూ. లక్షా 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెచ్చి...
అధికారంలోకి రాకముందు వైసీపీ ఇచ్చిన వాగ్దానాల్లో మద్యపాన నిషేధం చేస్తామని కచ్చితంగా చెప్పింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం ఇంతవరకు నెరవేర్చలేదు..
గతంలో జగన్ తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని..కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు.