Andhra News
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు...
Hi, what are you looking for?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు...
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర సాంస్కతిక వ్యవహారాల మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో ఆయన మన్యం వీరుడిగా...
ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా భీమవరంలో...
దివంగత ప్రధాని P.V.నరసింహారావు జయంతిని పురస్కరించుకుని రాజకీయ పార్టీ నేతలు, ప్రముఖులు ఘననివాళి అర్పించారు. హైదరాబాద్లోని పీవీఘాట్కు తరలివచ్చిన నేతలు... ఆయన సేవలను స్మరించుకున్నారు..
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని సంకల్పించిన ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ రైల్వే, ఐఆర్ సిటీసీతో కలిసి వివిధ ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్మిక నేపథ్యాలను...
మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్లో ప్రధాని మోదీతో పాటు 15 వేల మందికి పైగా యోగా అభ్యాసకులు వేడుకల్లో పాల్గొన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా సాధన జరుగుతోందన్నారు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి నిరసనకారులు ప్లాట్ఫామ్లపైకి చేరి...
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు ఘనత దేశ ప్రజలందరికీ చాటుదామని కేంద్ర సాంస్కౄతిక, పర్యాటక శాఖా మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో..