Andhra News
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఇరాక్ , సిరియాలోని ఇస్లామిక్ స్టేట్తో సహా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే...
Hi, what are you looking for?
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఇరాక్ , సిరియాలోని ఇస్లామిక్ స్టేట్తో సహా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే...
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 20వ తేదీ పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి...
రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు. అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా పెరుగుతోంది. రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా కలవరం మొదలైంది. పెరుగుతున్న కేసులు.. ఫోర్త్ వేవ్కు సంకేతమా అన్న గుబులురేగుతోంది.
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా 4 రాష్ట్రాల్లో 16 సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా..