Andhra News
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ప్రజాసేవకన్నా అవినీతి,వ్యక్తిగత స్వార్థం పెరిగింది అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నిజాయతీగా పనిచేస్తున్న పలువురు అధికారులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సత్కరించారు
Hi, what are you looking for?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ప్రజాసేవకన్నా అవినీతి,వ్యక్తిగత స్వార్థం పెరిగింది అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నిజాయతీగా పనిచేస్తున్న పలువురు అధికారులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సత్కరించారు
ఏపీలో ముందస్తు ఎన్నికలపై అధికారికంగా ఎలాంటి సంకేతాలు లేకున్నా విపక్షాలు మాత్రం సన్నద్ధమైపోతున్నాయి. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని భావిస్తున్న విపక్షాలు.. ఈ మేరకు వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నాయి....