Connect with us

Hi, what are you looking for?

All posts tagged "dharmareddy"

Andhra News

టీటీడీ నిర్వహణలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదాలయాన్ని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యురాలు సుధనారాయణమూర్తి మంగళవారం సందర్శించారు...

Andhra News

తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా...

Andhra News

స్విమ్స్ ఆసుపత్రిని దేశంలో అత్యుత్తమమైన ఆసుపత్రుల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి డాక్టర్లకు పిలుపునిచ్చారు. ఇందుకోసం టీటీడీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని...

Andhra News

తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పాల్గొన్నారు.

Andhra News

వివాహం అనేది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ద‌ని, స్వామి వారి ఆశీస్సుల‌తో ఉచితంగా జ‌రిపించుకోవాలన్నారు. జూలై 1 నుండి 20వ తేదీ వ‌ర‌కు అన్ని జిల్లా కేంద్రాల్లో క‌ల్యాణ‌మ‌స్తు రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రుగుతంద‌న్నారు...

Andhra News

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశమందిరంలో సోమవారం జెఈవో కళ్యాణమస్తు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెఈవో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీడీ ఉచిత సామూహిక వివాహాలు...

Andhra News

ఆగస్టు 7 న రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో 7వ విడత కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు జరగనున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకునే వారు జులై 1వ తేదీ నుంచి వివరాలు న‌మోదు చేసుకోవాల‌ని...

Andhra News

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు...

Andhra News

తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో జూన్ 23వ తేదీన మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో..

Lingual Support by India Fascinates