Andhra News
రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వెళ్లి బైజూస్ టెక్నో కంపెనీతో ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ మరియు విద్యార్థుల మీద దుష్పరిమాణాలు ఉండే ఈ చీకటి ఒప్పందంని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ...
Hi, what are you looking for?
రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వెళ్లి బైజూస్ టెక్నో కంపెనీతో ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ మరియు విద్యార్థుల మీద దుష్పరిమాణాలు ఉండే ఈ చీకటి ఒప్పందంని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ...
పారిశ్రామీకరణ అంటే ప్రజలు వ్యవసాయం నుండి ఉత్పాదకత శక్తిని పెంచటంకోసం పరిశ్రమల వైపు మళ్ళటం వస్తువులను ఉత్పత్తి చేసి తద్వారా జాతీయోత్పత్తిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం మరొకరకంగా చెప్పాలంటే...
ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగేసింది. నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు...
విదేశాల్లో ఉంటూ దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను పచ్చి బూతులు తిట్టి మొత్తం న్యాయవ్యవస్థనే అపహాస్యం చేసిన పంచ్ ప్రభాకర్ అలియాస్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం...
గడపగడపకు మన ప్రభుత్వం పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న వైసిపి నాయకులకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తోందని అందువల్లే పోలీసుల రక్షణలో బస్సు యాత్రకు సిద్దమయ్యారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు...
ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్.జగన్ సృష్టం చేశారు.
సామాజిక న్యాయం పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు.
సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేయడం టీడీపికి, ఎల్లో మీడియాకు అలవాటైపోయింది.
ఏపీ సీఎం జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టు బయటపెట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.