Andhra News
రాష్ట్రంలో 3.44 కోట్ల మందికి బూస్టర్ డోసు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోసు అందరికీ అందేలా చూడాలని ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని..
Hi, what are you looking for?
రాష్ట్రంలో 3.44 కోట్ల మందికి బూస్టర్ డోసు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోసు అందరికీ అందేలా చూడాలని ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని..
కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో వర్షాలు ముమ్మరించి సీజనల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. పలు రకాల విషజ్వరాలు జోరందుకుంటున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన..
మహావిష్ణువు ద్వయావతారుడిగా కొలువుదీరిన సింహాచలం క్షేత్రంలో వార్షిక ఉత్సవం ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా ప్రారంభమైంది. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లు ఉత్సవం జరగకపోవడంతో ఈసారి రెట్టింపు..
శ్రీకాకుళం జిల్లా సోంపేట రూరల్ బారువలో జగన్నాథ రథయాత్రకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ ఏటా యాత్రను ఘనంగా నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లుగా కొవిడ్తో నిర్వహించలేదు...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం, విద్యార్థులకు 18 నుంచి ప్రారంభమైన ఎన్సీసీ క్యాంప్ ఎన్సీసీ క్యాంప్లో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు.. ఇందులో 40 మంది...
సీఎం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు’’ అని అన్నారు.