National News
ఉత్తర ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి...
Hi, what are you looking for?
ఉత్తర ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి...
గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గ్రామాలు, పట్టణాలను ముంచేస్తోంది. భద్రాచలం వద్ద 60 అడుగులను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా..
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూడు రోజులుగా గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. పెద్ద ఎత్తున ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద దాదాపు 53.60 అడుగుల నీటిమట్టం...
ఏలూరులో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్య నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్ అధికారులను ఆదేశించారు. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించి ఎస్.ఎస్.సి లో జిల్లాలో...
ఆత్మకూరు ఉపఎన్నిక ప్రచారం మంగళవారంతో ముగియనుంది. అక్కడ టీడీపీ పోటీ చేయనప్పటికీ వైసీపీ నానా హైరానా పడుతోంది. లక్ష ఓట్ల మెజారిటీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా...
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్షా అభియాన్లో సరుకులు దోపిడీ కొనసాగుతోంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్భా బాలికా విద్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి...
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్దతులను అనుసరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నగర ప్రజలకు చెత్తను సేకరించి దాన్నుంచి ఈ-వేస్ట్ ను వేరు చేసి అందించే ప్రక్రియ పై అవగాహనా...
అర్జీల పరిష్కారం, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం దిశానిర్దేశం కోసం, విధి నిర్వహణలో దొర్లే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాన్ని స్పందన కార్యక్రమం కల్పిస్తోందని సీఎం జగన్ తెలిపారు.
అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లలను (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్స్) తనిఖీ చేసి, కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు ఫుడ్ కంట్రోలర్, సేఫ్టీ...
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించకుండా పటిష్టమైన రవాణా భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు .