Opinion
పారిశ్రామీకరణ అంటే ప్రజలు వ్యవసాయం నుండి ఉత్పాదకత శక్తిని పెంచటంకోసం పరిశ్రమల వైపు మళ్ళటం వస్తువులను ఉత్పత్తి చేసి తద్వారా జాతీయోత్పత్తిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం మరొకరకంగా చెప్పాలంటే...
Hi, what are you looking for?
పారిశ్రామీకరణ అంటే ప్రజలు వ్యవసాయం నుండి ఉత్పాదకత శక్తిని పెంచటంకోసం పరిశ్రమల వైపు మళ్ళటం వస్తువులను ఉత్పత్తి చేసి తద్వారా జాతీయోత్పత్తిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం మరొకరకంగా చెప్పాలంటే...
ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగేసింది. నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు...
జగన్ మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లు గా, గులక రాళ్ళు గా, గుండ్రాల్లుగా మారాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి మర్శించారు....
రైతులకు మేలు చేయడంలో ప్రతిపక్షాలతో కాదు..దేశంతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది.మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. నేరుగా లబ్ధిదారు...
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్...
గతంలో జగన్ తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని..కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు...
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏం అభివృద్ది చేసిందని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు ఎం చెబుతారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా తాడేపల్లి...
కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని అనుకున్నామా ? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నామా ? కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించగలుగుతాం. "గడప గడపకు మన ప్రభుత్వం నిరంతర కార్యక్రమం’’ అని...