Andhra News
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఇవాళ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టనున్న నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
Hi, what are you looking for?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఇవాళ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టనున్న నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదని కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ అసెంబ్లీ లో అమరావతి ఉద్యమం మీద విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి..
అంబటి రాంబాబు ఆడియో కాల్ వచ్చినప్పుడు.. వెనకేసుకొచ్చారు. అసెంబ్లీలోనే జోకులు కూడా వేశారు. అవంతి ఆడియో కాల్ వచ్చినప్పుడూ అదే తంతు. ఇవన్నీ కామన్ తప్పేంటి అన్నట్లే అధికార పార్టీ వ్యవహరించింది...
ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల సమరం మొదలైంది. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం మూడు లోక్ సభ, 7 అసెంబ్లీ సీట్లకు గురువారం ఉపఎన్నికలు జరుగుతున్నాయి...
చాలా రోజుల తర్వాత చంద్రబాబు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్న సీబీన్ టీం ఇప్పుడు ప్రజలు ఆయన్ని మళ్ళీ ఆదరించిన వైనం చూసి ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే...