Andhra News
మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను కార్పోరేట్ సంస్థలకు అమ్మాలని చూశారన్నారు.
Hi, what are you looking for?
మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను కార్పోరేట్ సంస్థలకు అమ్మాలని చూశారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి నిరసనకారులు ప్లాట్ఫామ్లపైకి చేరి...
రక్షణ దళాల్లో చేరి దేశానికి స్వల్ప కాలం పాటు యువత సేవలు అందించేందుకు వీలుగా రక్షణ శాఖ ఒక చక్కని అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘భారత్ కే అగ్నివీర్ పేరు’తో ఒక కొత్త పథకాన్ని...