Andhra News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మొట్టికాయలు తినడం అలవాటుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మొట్టికాయలు తినడం అలవాటుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను...
రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించటంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.
హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపైనే వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది.
మూడు రాజధానుల మీద హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
రాజకీయ నాయకులు వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తూంటే అనుమతులు ఇస్తారు కానీ ఆరు వందల మందిరైతులు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. వారికి బందోబస్తు కల్పించలేరా అని ప్రశ్నించింది
విద్యా హక్కు చట్టం విషయంలో ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న ఇళ్ళ కాలనీల పేరిట ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది. అందులో శ్మశానాలు,చెరువు కుంటలు,లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.