Andhra News
హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న నేపథ్యంలో నగరంలో బీజేపీ. టిఆర్ఎస్ వర్గాల మధ్య ఫ్లెక్సిల వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు భారీ ఎత్తున దుమ్మెత్తిపోసుకుంటున్నారు...
Hi, what are you looking for?
హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న నేపథ్యంలో నగరంలో బీజేపీ. టిఆర్ఎస్ వర్గాల మధ్య ఫ్లెక్సిల వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు భారీ ఎత్తున దుమ్మెత్తిపోసుకుంటున్నారు...
నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు స్వర్గీయ భారత ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు బయోపిక్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు మనవరాలు శ్రీమతి అజిత తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న2 రాజ్యసభ స్థానాలకు మే 24, మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.
రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది. రాజ్యసభకు వెళ్లనున్న టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, సీఎం కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్...
సీఎం జగన్కు రాష్ట్ర ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత సహ నిందితుల ప్రయోజనాలే ముఖ్యం