Andhra News
రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల వేదింపులు ప్రతిపక్షాల మీద రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. వారి వేదింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
Hi, what are you looking for?
రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల వేదింపులు ప్రతిపక్షాల మీద రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. వారి వేదింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం కూడా వివాదంలోకి లాగబడింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణం. ఆమె డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అయితే డిప్రెషన్ ఎందుకు వచ్చిందో చెప్పటం లేదు...
క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బంది వేధింపులు భరించలేక ఒక యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామలో జరిగింది. రైతుపేటలో ఉండే జాస్తి ప్రభాకరరావు ...
రాష్ట్రంలో లోన్ ఆప్స్ ముఠా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు... వందల్లో కేసులు... పదుల్లో మరణాలు వరుస కథనాలతో పేదవాలను భయభ్రాంతులకు ...