National News
44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ఈ మెగా ఈవెంట్ మొదలైంది.అనంతరం ప్రధాని మోడీని తమిళనాడు...
Hi, what are you looking for?
44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ఈ మెగా ఈవెంట్ మొదలైంది.అనంతరం ప్రధాని మోడీని తమిళనాడు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...
ప్రపంచ దేశాలను చిన్నా భిన్నం చేసిన కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ ఎంతో ధైర్యాన్ని చూపించిందని యావత్ దేశాలు మెచ్చుకున్నాయి.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ను తన ముందు...
పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని బాపూజీ కోరుకున్నారని,, ఆ మేరకు తాము ఇప్పటి వరకు పరిపాలన కొనసాగించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
స్మార్ట్ టెక్నాలజీ దేశ వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటూ, వచ్చే పాతికేళ్లలో ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
తెలంగాణా లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.