Andhra News
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని జాతీయ మీడియా లో అనేక కథనాలు వస్తున్నాయి. బీజేపీకి టీడీపీ క్రమంగా దగ్గరవుతోందంటూ...
Hi, what are you looking for?
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని జాతీయ మీడియా లో అనేక కథనాలు వస్తున్నాయి. బీజేపీకి టీడీపీ క్రమంగా దగ్గరవుతోందంటూ...
టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో రెండు పార్టీల అనుభవాలతో..ఈ సారి ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్ ప్రశ్నించారు...
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ నేతల్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ద్రౌపది ముర్ము అంగీకరించారు. ముందుగా మద్దతు ప్రకటించిన వైసీపీ..
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీలో బిజీబిజీగా గడుపుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం లభించింది...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి పోటా పోటీ వ్యూహాలతో అధికార పక్షం , ప్రధాన ప్రతిపక్షం ముందుకు సాగుతున్నాయి. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఉంటానని తెలుగుదేశం పార్టీ అధినేత,...
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం...