Andhra News
బ్రిటిష్ రాచరిక వ్యవస్థ మిగిల్చిన గాయలను రూపుమాపడం గొప్ప నిర్ణయం అని పవన్ ప్రశంసించారు. పాత గాయాలు తుడిచే పనిలో మోడీ సర్కార్ చాలా చక్కగా పనిచేస్తోంది అని పవన్ కొనియాడారు
Hi, what are you looking for?
బ్రిటిష్ రాచరిక వ్యవస్థ మిగిల్చిన గాయలను రూపుమాపడం గొప్ప నిర్ణయం అని పవన్ ప్రశంసించారు. పాత గాయాలు తుడిచే పనిలో మోడీ సర్కార్ చాలా చక్కగా పనిచేస్తోంది అని పవన్ కొనియాడారు
ప్రత్యర్థులపై పెగసస్ స్పైవేర్ను ఉపయోగిస్తున్నారని మోడీ,జగన్ అదాని మీద అమెరికాలో కాదు నమోదు చేసిన భారతీయ డాక్టర్
కమలం కన్ను మళ్లీ చంద్రబాబుపై పడిందా ? జగన్ తో వర్కవుట్ అవదనుకుని.. పవన్ చెప్పినట్లే టీడీపీతో కలుద్దామని అనుకుంటున్నారా ? రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది...
44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ఈ మెగా ఈవెంట్ మొదలైంది.అనంతరం ప్రధాని మోడీని తమిళనాడు...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఆహ్వానించారు ప్రధాని మోడీ, అమిత్షా. ఈ విషయాన్ని జనసేనాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం వైఎస్...
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర 1055 నుంచి 1105కు చేరింది. పెంచిన సిలిండర్...
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తమ పట్టు సాధించాలని.. బలమైన నేతలను ఏరికోరి మరీ వారికి అధికారం అప్పగిస్తుంటుంది. యూపీలో యోగి, అస్సాంలో బిశ్వశర్మ సహా ఎంతో మంది నాయకత్వ...
ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్లో పర్యటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. భీమవరం సమీపంలో..
ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని..