Andhra News
దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. కేరళలోని త్రిసూరులో 22 ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. పున్నియూర్కు చెందిన యువకుడు ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ...
Hi, what are you looking for?
దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. కేరళలోని త్రిసూరులో 22 ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. పున్నియూర్కు చెందిన యువకుడు ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ...
ఇటీవల దాకా ప్రపంచాన్ని వణికించి, తీవ్ర ప్రాణ నష్టం కల్గించిన కరోనా వైరస్ ను ప్రజలు మరువనే లేదు. అంతలోనే మంకీ పాక్స్ అనే మరో పాత వైరస్ కొత్తగా విస్తరిస్తున్నదనీ, అది...
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా పెరుగుతోంది. రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా కలవరం మొదలైంది. పెరుగుతున్న కేసులు.. ఫోర్త్ వేవ్కు సంకేతమా అన్న గుబులురేగుతోంది.
రాష్ట్రంలో కొద్ది రోజులుగా భానుడు భగభగమంటున్నాడు. ఓవైపు నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినప్పటికీ.. ఎండలు మాత్రం తగ్గడం లేదు.