Andhra News
భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది
Hi, what are you looking for?
భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది
కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు...
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కేసీఅర్ అన్ని వర్గాలను మోసం చేశారు అని, ముమ్మాటికీ కేసీఅర్ మోసగాడు అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై2న హైదరాబాద్ వస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోడీ వస్తున్నారు. జూలై 2,3 తేదీల్లో మాదాపూర్ లో...
కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ బ్రతికే ఉన్నాడు అని, వైఎస్సార్ పథకాలు ప్రతి గడపను...ప్రతి గుండెను తాకాయి అని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చివ్వెంల...
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసి అవి తామే చేసినట్టు సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఇటివల రాష్ట్ర పర్యాటనకు వచ్చిన కేంద్ర మంత్రి విమర్శించారు. దేశంలో చిట్టచివరి...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేగం పెంచారు. ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర దాటేసింది. పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. వైఎస్ షర్మిల...
సీఎం జగన్కు రాష్ట్ర ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత సహ నిందితుల ప్రయోజనాలే ముఖ్యం