Andhra News
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం ఆర్థిక సహాయాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి...
Hi, what are you looking for?
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం ఆర్థిక సహాయాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి...
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూడు రోజులుగా గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. పెద్ద ఎత్తున ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద దాదాపు 53.60 అడుగుల నీటిమట్టం...
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన వైస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది...
ఫోర్త్ వేవ్ రూపంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతుందా..? విలయ తాండవం చేయనుందా..? అంటే ఏదైనా సాధ్యమేనని వైద్యులు చెప్తున్నారు. మొదటి మూడు వేవ్లతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పలు...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం, విద్యార్థులకు 18 నుంచి ప్రారంభమైన ఎన్సీసీ క్యాంప్ ఎన్సీసీ క్యాంప్లో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు.. ఇందులో 40 మంది...
ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని ఉప్పాడ మండలం అమీనాబాద్లో రూ. 422 కోట్లతో కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కొత్త ఫిషింగ్ హార్బర్ సరైన మార్గంలో సాగుతోందని కేంద్ర మత్స్య, పశుసంవర్థక & పాడిపరిశ్రమ, సమాచార, ప్రసారాల...