Andhra News
పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు.
Hi, what are you looking for?
పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు.