Andhra News
సుబాబుల్ పంట కొనుగోళ్లలో రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు.
Hi, what are you looking for?
సుబాబుల్ పంట కొనుగోళ్లలో రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు.
అమరావతి రైతుల ఉద్యమం 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా, రైతుల మహా పాదయాత్రను ఉద్దేశించి CPI నారాయణ కొన్ని ఆసక్తికరమైన, ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి కొనసాగాలని, రాజధానిని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు పోవాలని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు జగన్ ప్రభుత్వం మీద మరో విడత ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ రోజు...
వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది.ఈ రంగాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
రాజధాని కేసుల మీద హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది.ఈ కేసు విషయమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును కోర్టుకు దాఖలు...
ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉద్దానంలో వరుసగా జరుగుతున్న ఎలుగుబంట్ల దాడులతో రైతులు తోటలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కొబ్బరి, జీడి చెట్లు లేకపోవడంతో తలదాచుకునే మార్గం లేక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్ లోని ఆక్వా రైతులు ఆక్వా హాలీడే ప్రకటించకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ ద్వారా ఏపీ సీఎం జగన్ ను కోరారు....
పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు.
దేశంలో ఎక్కడికెళ్లినా ఏపీ అప్పులపైనే చర్చ అని, 151 సీట్లు కట్టబెట్టినా సుపరిపాలన లేదు.
అమరావతి గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. అమరావతిని రాజధాని నగరంగా అభివృద్ధి...