Connect with us

Hi, what are you looking for?

All posts tagged "Farmers"

Andhra News

సుబాబుల్ పంట కొనుగోళ్లలో రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్​కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు.

Andhra News

అమరావతి రైతుల ఉద్యమం 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా, రైతుల మహా పాదయాత్రను ఉద్దేశించి CPI నారాయణ కొన్ని ఆసక్తికరమైన, ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Andhra News

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి కొనసాగాలని, రాజధానిని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు పోవాలని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు జగన్ ప్రభుత్వం మీద మరో విడత ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ రోజు...

Andhra News

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది.ఈ రంగాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

Andhra News

రాజధాని కేసుల మీద హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది.ఈ కేసు విషయమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును కోర్టుకు దాఖలు...

Andhra News

ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉద్దానంలో వరుసగా జరుగుతున్న ఎలుగుబంట్ల దాడులతో రైతులు తోటలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కొబ్బరి, జీడి చెట్లు లేకపోవడంతో తలదాచుకునే మార్గం లేక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి..

Andhra News

ఆంధ్రప్రదేశ్ లోని ఆక్వా రైతులు ఆక్వా హాలీడే ప్ర‌క‌టించ‌కుండా ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ ద్వారా ఏపీ సీఎం జగన్ ను కోరారు....

Andhra News

పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్‌ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా  స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు.

Politics

అమరావతి గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  కోర్టు ధిక్కరణ కేసు వేశారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. అమరావతిని రాజధాని నగరంగా అభివృద్ధి...

More Posts
Lingual Support by India Fascinates