Andhra News
రైస్ బోల్ ఆఫ్ ఇండియా గా కీర్తించబడిన గోదావరి జిల్లాల రైతులు నేడు వ్యవసాయాన్ని వదులుకొనే పరిస్తితి తీసుకువస్తోంది రాష్ట్రప్రభుత్వం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 12 లక్షల ఎకరాల్లో...
Hi, what are you looking for?
రైస్ బోల్ ఆఫ్ ఇండియా గా కీర్తించబడిన గోదావరి జిల్లాల రైతులు నేడు వ్యవసాయాన్ని వదులుకొనే పరిస్తితి తీసుకువస్తోంది రాష్ట్రప్రభుత్వం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 12 లక్షల ఎకరాల్లో...
పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు.
పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. దాళ్వా సీజన్లో రెక్కలు ముక్కలు చేసుకున్న పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయిస్తే పైసా కూడా ఇవ్వలేదు..
13 మండలాల్లో 198 రైతు భరోసా కేంద్రాల పరిధిలో సేకరించిన ధాన్యానికి 5,500 మంది రైతులకు రూ.120 కోట్లను వారి ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం తూర్పు గొదావరి, కోనసీమ జిల్లాల రైతులు పంట...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పై అన్ని వర్గాల్లోను అసహనం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు విద్యుత్ కష్టాలతో..