National News
నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండో రోజు ప్రశ్నించనుంది. దీంతో ఢిల్లీలో రెండోరోజూ హైటెన్షన్ కొనసాగుతోంది.
Hi, what are you looking for?
నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండో రోజు ప్రశ్నించనుంది. దీంతో ఢిల్లీలో రెండోరోజూ హైటెన్షన్ కొనసాగుతోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థికి ఓటు వేయవద్దని జనవాహిని పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ జనవాహిని పార్టీ ఆధ్వర్యంలో నాన్ బీజేపీ ఫోర్స్ పేరున విజయవాడలో..
నేషనల్ హెరాల్డ్ కేసుతో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెెస్ సిద్ధమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ముందు హాజరవుతున్న సమయంలో భారీ...
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా 4 రాష్ట్రాల్లో 16 సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా..
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కరోనా బారినపడ్డారు. ఆమె తల్లి సోనియాగాంధీకి కరోనా నిర్ధారణైన సంగతి తెలిసిందే. కాగా..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కరోనా బారినపడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి..
ఛలో అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం చలో అమలాపురం కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. కొనసీమకు డా.బి.ఆర్. అంబేద్కర్ పేరును కొనసాగించాలి. అమలాపురం హింసాకాండపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి.
దళితులు, బలహీన వర్గాలపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకునే వారే కరువయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు.
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీపరంగా ఆయన పై ఎందుకు చర్యలు లేవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ...