Andhra News
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ధర్నా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు ఆగదని నాయకులు హెచ్చరించారు...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ధర్నా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు ఆగదని నాయకులు హెచ్చరించారు...
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదని కాంగ్రెస్ నేత సుంకర పద్మ తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా నల్లబెలూన్లు ఎగురవేసి అరెస్టైన కాంగ్రెస్ నేతలకు...
ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో...
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ...
రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వెళ్లి బైజూస్ టెక్నో కంపెనీతో ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ మరియు విద్యార్థుల మీద దుష్పరిమాణాలు ఉండే ఈ చీకటి ఒప్పందంని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ...
మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను కార్పోరేట్ సంస్థలకు అమ్మాలని చూశారన్నారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు రాహుల్ ను...
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై నిందలు మోపుతూ బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజనాథ్ ఆరోపించారు...
జగన్ మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లు గా, గులక రాళ్ళు గా, గుండ్రాల్లుగా మారాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి మర్శించారు....