Andhra News
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు ఇప్పటివరకు జెడ్ ప్లస్ 6+6 కమాండోలతో వున్న భద్రత ను జెడ్ ప్లస్ 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం..
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు ఇప్పటివరకు జెడ్ ప్లస్ 6+6 కమాండోలతో వున్న భద్రత ను జెడ్ ప్లస్ 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం..
కుప్పం తెదేపా కార్యాలయంలో గురువారం సాయంత్రం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.'తెదేపా కోసం పని చేసేవారికే అధిక ప్రాధాన్యం ఇస్తాం. లేకుంటే పక్కన...
ప్రమాదాలు జరిగినప్పుడు సరైన చర్యలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం,అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని జనసేన అధినేత...
రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఒట్లు చీలకూడదనే...