Andhra News
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
Hi, what are you looking for?
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
అక్కడేముంది..అంతా స్మశానం.. ఏమీ అభివృద్ధి లేదు..అంతా అడివి.. మాకు అమరావతి అక్కర్లేదు...ఇదీ అప్పట్లో మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.. సరిగ్గా మూడేళ్లు తిరిగేసరికి అదే అమరావతి ఇప్పుడు ప్రభుత్వానికి ఆధారం అయ్యింది...
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. పిల్లలను సక్రమంగా స్కూల్కి పంపితే పథకం వర్తిస్తుందన్నారు బొత్స సత్యనారాయణ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ తీగల్లో కరెంట్ ప్రవహిస్తుందో లేదోగాని అవినీతి మాత్రం జామ్మంటూ పోటెత్తుతోంది. అడిగేవారు లేరని ఆయాశాఖల ఉద్యోగులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఎవరో ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలు కాదు..