Andhra News
రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వార్షిక నివేదికలు అందించింది.
Hi, what are you looking for?
రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వార్షిక నివేదికలు అందించింది.
దేశభవితను కాపాడగల సత్తా యువతకి విద్యతోనే వస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం నిర్వహించారు.
దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, జాతీయ విద్యా విధానంతో నాటి విద్యా వ్యవస్థ సంస్కరణ బాట పట్టడం ఈతరం విద్యార్థుల అదృష్టమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్ధలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.