Andhra News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి మరో కార్యక్రమానికి ప్రారంభించ బోతుంది. పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో సెప్టెంబరు 1వ తేదీ నుంచి "ఫ్యామిలీ డాక్టర్"...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి మరో కార్యక్రమానికి ప్రారంభించ బోతుంది. పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో సెప్టెంబరు 1వ తేదీ నుంచి "ఫ్యామిలీ డాక్టర్"...
ఆర్బిఐ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 2000 కోట్ల రుణం ఈ మంగళవారం తీసుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల కాలానికి బహిరంగ మార్కెట్ల నుంచి 43,803 కోట్ల రుణాలకు...
సెప్టెంబర్ 1 న మిలియన్ మార్చ్ నిర్వహించి తమ నిరసన తెలపాలని APCPS ఎంప్లాయిస్ అసోషియేషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో 'చలో విజయవాడ'ని అడ్డుకునేందుకు...
ఆంధ్రా ప్రభుత్వం "జంపింగ్ ఫైల్స్" అంటూ ఒక కొత్త నిర్ణయాన్ని తీసికొనివచ్చింది. ఫైల్స్ జంపింగ్ అంటే ప్రభుత్వ నిర్ణయాలను సంబంధించిన ఫైల్స్ అన్నీ ఎవరికి వారి ఇష్టారాజ్యంగా సృష్టించొచ్చు,ముందుకు తీసుకెళ్లొచ్చు. అన్ని స్థాయిల్లోనూ...
రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వారంలో కనీసం మూడు నాలుగు సార్లు అయినా ప్రభుత్వ విధానాలను, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను...
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇక పై ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించనున్నారు.గతంలో 11 పేపర్లు ఉండగా, కోవిడ్ కారణంగా 7 పేపర్లకు కుదించిన సర్కార్.తాజాగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే...
జగన్ ప్రభుత్వం వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర నోటిఫికేషన్ జారీ చేసింది. 502 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, మ్యూజిక్...
లెక్కలు చెప్పాలంటే కూడా జగన్ సర్కార్ కు కుదరడం లేదంట. స్వయంగా కాగ్ అడుగుతున్నా.. ఇవ్వలేకపోతున్నారంట. ప్రతి నెలా కాగ్ లెక్కలు తీసుకుని.. వెబ్ సైట్ లో పెడుతుంది. కాని ఇఫ్పటివరకు ఏప్రిల్...
చెత్త పన్ను.. ఇప్పుడు జనానికి కోపం కాదు.. చిరాకు పుట్టించే పన్ను ఇది. అవును చెత్త కలెక్షన్ కోసం మున్సిపాలిటీ, పంచాయతీల ద్వారా ఏపీ ప్రభుత్వం పన్ను సేకరిస్తోంది. 30, 50, 120ల...
జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.