Andhra News
ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని,మహిళలకు రక్షణ ఇవ్వలేని పరిపాలన ఎందుకని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Hi, what are you looking for?
ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని,మహిళలకు రక్షణ ఇవ్వలేని పరిపాలన ఎందుకని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు సరైన ప్రణాళిక లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి భారీ నష్టం మిగిల్చారని పోలవరం బహుళార్థక ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన కనీసం...
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని సమస్య మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే టాప్ బర్నింగ్ ఇష్యూ మూడు రాజధానులు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. పాలన వికేంద్రీకరణకు జగన్ కొత్త అర్దం చెప్పారు అన్నారు. ఉల్లిపాయలు, పామాయిల్, కందిపప్పు పంచి అదే అభివృద్ది అనుకుంటున్నారు.
స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై మాట తప్పి మడమ తిప్పింది జగనేనని చంద్రబాబు మండిపడ్డారు
అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదని కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ అసెంబ్లీ లో అమరావతి ఉద్యమం మీద విమర్శలు చేశారు.
సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారని టాక్ వినపడుతుంది.అసెంబ్లీ సమావేశాల తొలి రోజే మూడు రాజధానుల అంశంపై షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు.
క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు
పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల పై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు
ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.